గరుడ ప్రతినిధి
చౌడేపల్లి ఆగష్టు 17
జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 18న జండా ఆవిష్కరణ నిర్వహించనున్నట్లు ఆ పార్టీ మండల అధ్యక్షుడు గందోడి చరణ్ రాయల్ తెలిపారు నియోజకవర్గ నాయకుడు సోమశేఖర్ రాయల్ ఆధ్వర్యంలో కల్లూరు సదుం సోమల చౌడేపల్లి పుంగనూరు పట్టణాల్లో జండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీకి చెందిన నాయకులు వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు



