పురుగుల మందు తాగి ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం

G Venkatesh
0 Min Read

గరుడ న్యూస్ పుంగనూరు నియోజకవర్గంలోని చౌడేపల్లి మండలం గోసల కొరపల్లి గ్రామానికి చెందిన రమణ కుమారుడు ప్రకాష్(36) అప్పుల బాధ భరించలేక పంట పొలాలకు ఉపయోగించే పురుగుల మందును సేవించి ఓ మెకానిక్ షెడ్ వద్ద అపస్మారక స్థితిలో పడి ఉన్న అతనిని కుటుంబ సభ్యులు పుంగనూరు  ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *