వేణుగోపాల స్వామి కి పంచామృతాభిషేకం

Ashok kumar
0 Min Read

గరుడ ప్రతినిధి చౌడేపల్లి జూన్ 14

పట్టణంలో గల వేణుగోపాలస్వామి ఆలయంలో శనివారం విశేష పూజలు నిర్వహించారు రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి కి ఆలయ ప్రధాన అర్చకుడు వశిష్టాచార్యులచే ఉదయాన్నే పంచామృతాభిషేకం వివిధ జలాభిషేకం నిర్వహించారు అనంతరం విశేష అలంకరణ నిర్వహించారు వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు వారందరికీ స్వామివారి పవిత్ర తీర్థ ప్రసాదాలు అందించారు

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *